మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత
సాక్షి, విజయవాడ:  మహిళల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆరు జిల్లాల్లో ‘దిశ’ పోలీస్ స్టేషన్లు ప్రారంభించామని.. మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా మరో 12  దిశ  పోలీస్‌స్టేషన్లను ప్రారంభిస్తున్నామని ఆయన వెల్లడించారు. దిశ…
మధ్యప్రదేశ్‌ నుంచి ఎన్నిక..!
మొత్తం 245 స్థానాలు గల  రాజ్యసభ లో ఈఏడాది  ఏప్రిల్‌ నాటికి 55 స్థానాలు ఖాళీ కానున్నాయి. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్తాన్‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పాలిత ప్రభుత్వాలే ఉన్నాయి. దీంతో రాజ్యసభలో 15 స్థానాలకు పైగా ఆ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో ఓటమి చెందిన ముఖ్య నేతలతో పాటు ప్రియాంకను…
రాజ్యసభకు ప్రియాంక గాంధీ..!
సాక్షి, న్యూఢిల్లీ :  వరుస ఎన్నికల్లో ఘోర ఓటములతో గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీ కాంగ్రెస్‌ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. నాయకత్వలేమితో చరిత్రలో ఎన్నడూలేని విధంగా బలహీనపడుతోంది. సోనియా గాంధీ తరువాత పార్టీలో నెంబర్‌2గా పేరొందిన రాహుల్‌ గాంధీ కూడా గత ఎన్నికల్లో పూర్తిగా తేలిపోయారు. పార్టీకి నూతన ఉత్తేజం ఇస…
సాయం అందించిన తనే నా భార్య కావాలి!
నేను బీటెక్‌ చేశాను. కానీ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ లేక నాకు సరియైన జాబ్‌ రాలేదు. ఏదో చిన్న జాబ్‌లో చేరాను. బాగా చదివి టాప్‌లో ఉండే నాకు సరిగా మాట్లాడలేకపోవడం, ఇంగ్లీష్‌ రాకపోవడం వల్ల మంచి జాబ్‌లో చేరలేకపోయాను. ఆ బాధ నన్ను చాలా వెంటాడుతూ ఉండేది. ఎందుకు ఈ జాబ్‌ చేస్తున్నానో కూడా అర్థం అయ్యేది కాదు. చా…
విక్రమ్‌ ల్యాండర్‌ జాడను గుర్తించింది నాసా కాదు మేమే
విక్రమ్‌ ల్యాండర్‌ జాడను గుర్తించింది నాసా కాదు మేమే చెన్నై: విక్రమ్‌ ల్యాండర్‌ను గుర్తించినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా నిన్న వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రకటనపై భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చైర్మన్‌ కె. శివన్‌ మాట్లాడుతూ..చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టి ధ్వంసమైన ఉపగ్రహ …
అమ్మ పవార్‌.. రాష్ట్రపతి కోసమేనా ఇదంతా?
అమ్మ పవార్‌.. రాష్ట్రపతి కోసమేనా ఇదంతా? ఉద్దవ్‌ ఠాక్రేను మహారాష్ట్ర సీఎం అని ప్రకటించిన ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌కు రాత్రికిరాత్రే ఏమైందో కానీ ప్లేట్‌ ఫిరాయించారు. బహిరంగ ప్రకటన ఇచ్చి కనీసం రోజు కూడా మారకముందే తన మనసు, మాట మార్చుకున్నారు. కాంగ్రెస్‌, శివసేనకు భారీ షాక్‌ ఇచ్చి అనూహ్యంగా బీజేపీకి మద…
Image